Friday, December 24, 2010

అవినీతి నేతలు, అమాయక ప్రజలు..........

అవినీతి నేతలు, అమాయక ప్రజలు..........

ఎన్ని భాగాలు చేస్తే ఈ దేశం బాగు పడుతుంది?

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మే నెలలో ఇస్తే బాగుంటుంది!

కనీసం ఈ విద్యా సంవత్సరం పూర్తవుతుంది!

ఉధ్యమాలు చేసేది విధ్యార్ధులే కదా!

నాయకులు, వారి పిల్లలు వెనుకనే ఉంటారు!

పదవులకు, దోపిడీకి మాత్రం ముందువరుసలో ఉంటారు!  

3 comments:

astrojoyd said...

meeru amayakulu prajalu kaadu..vaaru kevalam vidyaleni vaallu maatrame nandee...

Anonymous said...

అమాయక ప్రజలు ఎవరూ లేరు.

అవినీతి నేతలని ఎన్నుకొంటున్న ప్రజలు ఎంత 'ముదురు' లో అలోచించండి.

Buchchi Raju said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.