Friday, December 24, 2010

అవినీతి నేతలు, అమాయక ప్రజలు..........

అవినీతి నేతలు, అమాయక ప్రజలు..........

ఎన్ని భాగాలు చేస్తే ఈ దేశం బాగు పడుతుంది?

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మే నెలలో ఇస్తే బాగుంటుంది!

కనీసం ఈ విద్యా సంవత్సరం పూర్తవుతుంది!

ఉధ్యమాలు చేసేది విధ్యార్ధులే కదా!

నాయకులు, వారి పిల్లలు వెనుకనే ఉంటారు!

పదవులకు, దోపిడీకి మాత్రం ముందువరుసలో ఉంటారు!